పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి: గొల్ల నరసింహ యాదవ్, A రవినాయుడు

అరాచక పాలకుల్లో వణుకు పుట్టించిన యువగళం రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జేజేలు పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు అభిమానులు, పీడిత ప్రజలకు దగ్గరగా… హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు తెలుగు సినీ దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం పొందినందుకు హృదయపూర్వక అభినందనలు ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూనే.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు బాలకృష్ణ సహాయం…

Read More

రాష్ట్రాభివృద్ధిలో లోకేశ్ చెరగని ముద్ర

అమరావతి : టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందని, కేవలం ఏడు నెలల కాలంలో రూ.6.33 లక్షల కోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలిపారు. దీనివల్ల నాలుగు లక్షలకు మందికి పైగా ఉపాధి లభించే అవకాశముందని తెలిపారు. సోమవారం…

Read More
Scenic landscapes and cultural beauty of Assam tourism

The Ultimate Guide to Assam Tourism: Explore Culture, Nature, and Adventure

Assam, the gateway to Northeast India, is a land of natural wonders, rich cultural heritage, and unparalleled beauty. Nestled amidst the mighty Brahmaputra River and lush green hills, Assam tourism promises an experience like no other. From iconic tea estates to breathtaking wildlife sanctuaries, and vibrant festivals to historical monuments, Assam has something for every…

Read More

2 నెలల్లో యూనిట్లు వంద శాతం గ్రౌండింగ్ చేయండి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలను సకాలంలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు వంద శాతం గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల రిటైరయిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ స్థానంలో సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ…

Read More

వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి… ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం

‘జనసేన పార్టీలో కొత్తగా చేరే వారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టి, ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు దిశా నిర్దేశం చేశారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరికి శ్రీ నాగబాబు…

Read More

    రూ. 1,217 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టు లు..ఎంఓయు లపై మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు

    రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ • రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకం చేసిన మంత్రి కందుల దుర్గేష్ • రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఇన్వెస్టర్లు .. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ • ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక…

    Read More

      ‘ప్రజలే ఫస్ట్ ‘ నినాదంతో పనిచేయాలి.. సీఎం చంద్రబాబు

      రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సీఎం సమీక్ష పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై రివ్యూ 10 అంశాలపై ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్రులు, దేవాయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరణ పింఛన్లు పంపిణీపై 90.20 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి…

      Read More