కూటమి నాయకుల ఐక్యత రాష్ట్రాభివృద్ధికి అవసరం
(4/12/2025,CHITTOOR, pvginox.com by PALLA VENUGOPAL ) ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థ • డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం• ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అధికారులకు పదోన్నతులు• సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు• నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు• గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయి• గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు…
100 రోజుల్లో రోడ్ మ్యాప్ …డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్
(09/10/2025,pvginox.com By PALLA VENUGOPAL ) ఓ మత్స్యకారుడిగా ఆలోచించి సమస్యను పరిష్కరిస్తా నేను ఉప ముఖ్యమంత్రిగానో, ఎమ్మెల్యేగానో ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా, వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పరిశ్రమల ద్వారా సముద్రంలో కలుస్తున్న కలుషిత జలాల సమస్యకు శాశ్వత పరిష్కారం…
SERVICE IS THE TRUE WEALTH.. IT MINISTER SRIDHAR BABU
(22/09,2025,pvginox.com by PALLA VENUGOPAL ) श्री अग्रसेन महाराज की प्रेरणा से राज्य का विकाससभी को समान अवसर प्रदान करने का प्रयासतेलंगाना आईटी एवं उद्योग मंत्री दुद्दिल्ला श्रीधर बाबू हैदराबाद: मंत्री श्रीधर बाबू ने कहा कि “सेवा ही सच्ची संपत्ति है” यह संदेश देने वाले श्री अग्रसेन महाराज से प्रेरणा लेकर, तेलंगाना सरकार पूरे निष्ठा के…
పర్యావరణ హితం.. మన అభిమతం కావాలి..,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
(AMARAVATHI, pvginox.com by PALLA VENUGOPAL ) భావి తరాలకు సాధ్యమైనంత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యం ‘మనకు మన పెద్దలు అందించినంత స్వచ్ఛమైన గాలి, నీరు భావి తరాలకు ఇవ్వగలమా? సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను అందించే లక్ష్యంతో పని చేయాలి. గోదావరి పరీవాహక ప్రాంతంలో సైతం నీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోంది.. అక్కడి నీరు కలుషితం కావడానికి ఆక్వా రంగం, పేపర్ మిల్లులు కారణంగా ఉన్నాయి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ…
ప్రగతి.. శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం., డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాష్ట్ర ప్రగతి.. ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం • ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలను ను అమలు చేస్తున్నాం ‘రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి’ అన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రగతి.. ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో…
జగన్ రఫ్ఫా.. రఫ్ఫా పై చంద్రబాబు ఫైర్…
అనంతలో అధరహో అనిపించిన సూపర్ సిక్స్ సభ విజయోత్సవ బహిరంగ సభకు భారీగా ప్రజలు పార్టీ శ్రేణులు హాజరు ప్రజల దీవెనలతో హిట్ కూటమి కాంబినేషన్ కొనసాగుతుందని ప్రకటన రామరాజ్యం లక్ష్యంగానే కూటమి సుపరిపాలన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది…
నేపాల్లో ఉద్రిక్తత.. మంత్రి లోకేష్ అనంత పర్యటన రద్దు
(10/09, 09:02 AMARAVATHI, pvginox.com ) మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్న లోకేష్. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు, ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితి పై సమీక్ష, నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం…
జర్నలిస్టులందరికీ ఇళ్ళస్థలాలు…
జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్త కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు మేలు పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్స వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల (పరవాడ.. సెప్టెంబర్ 9, pvginox.com ) కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు.. మంగళవారం పరవాడ మరిడిమాంబ కళ్యాణ మండపంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ అనుబంధ సంస్థ…
అన్నదాతను మోసగించిన వైకాపా.. మంత్రి ఆచ్చేన్నా యుడు
అన్నదాతను మోసగించిన వైసీపీ ప్రభుత్వం వైసీపీ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు పంటల భీమా పేరుతో రైతులను జగన్ మోసం చేశాడని మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ప్రకటించి… ఒక్క కేజీ కూడా కొనలేదు జగన్ వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య, ఆక్వా రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వైసీపీ పాలనలో రైతులు మోసపోయారు… కూటమి…
ఎరువులు బ్లాక్.. కూటమి 250 కోట్లు దోపిడీ..అంజాద్ బాషా
09/09/2025 వైఎస్ఆర్ కడప జిల్లా:pvginox.com జడలు విప్పిన బ్లాక్ మార్కెట్…ఎరువులను బ్లాక్ చేసి.. రూ.250 – ౩౦౦ కోట్ల మేత… రైతుకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష గారి ఆధ్వర్యంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ అన్నదాత పోరు నిరసన ర్యాలీ కడప నియోజకవర్గం లో నిర్వహించడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి కడప ఆర్డీవో…
