కూటమి నాయకుల ఐక్యత రాష్ట్రాభివృద్ధికి అవసరం
(4/12/2025,CHITTOOR, pvginox.com by PALLA VENUGOPAL ) ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థ • డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం• ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అధికారులకు పదోన్నతులు• సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు• నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు• గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయి• గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు…
