MSME లకు ఆర్థిక మంత్రి నిర్మల వరాలు..
(NEW DELHI, FEBRUARY1st, 2025,pvginox.com )

ఎంఎస్ఎంఈలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలిచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, MSMEల కిచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లకు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచినట్లు చెప్పారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు..