admin

    రాజకీయాల్లో జనసేన నూతన ఒరవడి

    రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడి తెచ్చిన పార్టీ జనసేన. పేద వాడి కంట కన్నీరు తుడిచేందుకు పుట్టిన పార్టీ జనసేన. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్ఫూర్తితో పోరాటాలు చేశాం. జనం కోసమే జనసేన అని చాటాం. బంగారు భవిష్యత్ లక్ష్యంగా నవశక నిర్మాణానికి కష్టపడి పని చేద్దాం అని జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు. పార్టీని…

    Read More

      పటిష్ట భావజాలం… సైద్ధాంతిక పోరాటం… జనసేన బలం

      పటిష్ట భావ జాలం, సైద్ధాంతిక పోరాటమే జనసేన బలం • ప్రజలకు మేలు చేసే మార్పును జనసేన కోరుకుంటుంది• దేశ గతిని మార్చే యువ నాయకత్వాన్ని అందించడమే నా కల• సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే ‘‘రుద్రవీణ వాయిస్తాఅగ్నిధార కురిపిస్తాతిరుగుబాటు జెండా ఎగురేస్తాదుష్టపాలన నుంచి విముక్తి కలిగిస్తా’’ – అన్న తెలంగాణ ప్రజాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య పంక్తులే జనసేనకు బలం. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తొడలు కొట్టిన వారిని…

      Read More

        ఏపీ, గేట్స్ ఒప్పందం

        ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపి సిఎం చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం బిల్ గేట్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి చంద్రబాబు ( న్యూ ఢిల్లీ, pvginox. com ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి…

        Read More

          వై కా పా పాకిస్థాన్ టీమ్.. కూటమిది టీమ్ ఇండియా

          (AMARAVATHI – pvginox. com) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసన సభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు మీడియా సమావేశం పాయింట్స్… • కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం…

          Read More

            వై కా పా ది పాకిస్తాన్ టీమ్.. కూటమిది టీమ్ ఇండియా

            (AMARAVATHI = pvginox.com ) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసన సభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు మీడియా సమావేశం పాయింట్స్… • కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం…

            Read More

              వై సి పి ది పాకిస్థాన్ టీమ్… కూటమిది టీమ్ ఇండియా

              అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసన సభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు మీడియా సమావేశం పాయింట్స్… • కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు 151 సీట్లు…

              Read More

                వై కా పా గంజాయి పాలన… హోమ్ మంత్రి అనిత

                తేదీ: 03-03-2025,అమరావతి. గత వైసీపీ పాలనలో ఏపీ గంజాయిమయం : హోంమంత్రి వంగలపూడి అనిత 11వేల ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించాం గంజాయి నిర్మూలనకోసమే ప్రత్యేక ‘ఈగల్’ విభాగం ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు 40,088 కేజీల గంజాయి, 564 వాహనాల స్వాధీనం గంజాయిపై 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం స్కూళ్లు, బహిరంగప్రదేశాలలో సీసీ…

                Read More

                  గోదావరి పుష్కరాలు

                  03-03-2025అమరావతి. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు. -మహా కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు జరపాలనేది ముఖ్యమంత్రి ఆశయం— ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం తో ముందుకెళ్లాలని సూచన. — అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నిమ్మల ** పంచభూతాలలో ఒకటైన జలాన్ని కూడా దైవ స్వరూపంగా భావించే సంస్కృతి, ఆచారం మనది.** అలాంటి జల ప్రవాహాలకు నెలవైన పుణ్య నదులలో పుష్కర స్నానమాచరించడం పరమ పవిత్రమని మన…

                  Read More

                    సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

                    Mar 03, 2025, మూడు రోజులపాటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనఏపీ సీఎం చంద్రబాబు మార్చి 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్​షాలతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, రాష్ట్ర అవసరాలపై వారితో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు 6వ తేదీ ఉదయం విశాఖకు వచ్చి మళ్ళీ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. సీఎం తిరిగి 7వ…

                    Read More

                      జి ఓ నంబర్ 5,6రద్దు, టాక్స్ తగ్గింపు…ఎంపీ కేశినేని, ఏపీఐఐసి చైర్మన్ మంతెన

                      ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ తో ఏపీఐఐసీ ఛైర్మ‌న్ మంతెన, ఎంపి కేశినేని స‌మావేశంజి.వో నెంబ‌ర్ 5,6 ర‌ద్దు , ట్యాక్స్ త‌గ్గించేందుకు కృషి విజ‌య‌వాడ : ఆటోన‌గ‌ర్ లో నెల‌కొని వున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ మంద‌డుగు వేశారు. సోమ‌వారం ఉద‌యం త‌న కార్యాల‌యంలో ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ తో ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈస‌మావేశంలో జి.వో నెంబ‌ర్ 5,6 ర‌ద్దు అంశం, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, సెట్ బ్యాక్ ట్యాక్స్ ర‌ద్దు అంశం…

                      Read More