admin

    ఉగ్రవాదులు నిర్దయగా వ్యవహరించారు.. పవన్కళ్యాణ్

    మతం అడిగి మరీ కాల్చి చంపారు• పేలుడు చప్పుళ్లకు పారిపోతుంటే శాలువాలు అమ్మేవారు తప్పుదోవ పట్టించారు• పడుకుంటే కాల్చరని చెప్పారు.. నా కళ్లెదుటే నా భర్తను కాల్చేశారు• చిన్న చిన్న పిల్లలు ఉన్నవారినీ వదల్లేదు• ఉగ్రవాదులు అత్యంత నిర్ధయగా ప్రవర్తించారు• కశ్మీర్ సురక్షితంగా ఉంటుందని నమ్మి వెళ్లాం• ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట కన్నీటి పర్యంతమైన ఉగ్రదాడిలో హతమైన శ్రీ మధుసూదన రావు గారి సతీమణి శ్రీమతి కామాక్షి గారు• మీ బాధని…

    Read More

      మతం అడిగి మరీ చంపేశారు.. పవన్కళ్యాణ్

      ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ చంపేశారు•పెహల్గాం ఉగ్రవాద చర్యను భారత దేశం ఎన్నటికీ మరువదు• అత్యంత కిరాతకంగా, నిర్దయగా ప్రవర్తించారు• ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి పారేయాలి• బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుంది• ఉగ్ర దాడిలో మృతి చెందిన కావలి వాసి శ్రీ మధుసూదనరావు సోమిశెట్టి గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు• కుటుంబ సభ్యులకు ఓదార్పు ‘పహల్గాంలో ఉగ్రవాదుల…

      Read More

        pawan

        పెహల్గామ్ బాధితుల వేదన చూస్తే మాట రావడం లేదు ‘దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయింద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం, పాండురంగాపురం…

        Read More

          డిప్యూటీ సీఎం పవన్… అడవి తల్లి బాట

          ‘అడవి తల్లి బాట’కు అంకురార్పణ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో అడుగులు పడబోతున్నాయి. దీని నిమిత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా…

          Read More

            మాట నిలుపుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ..ఫళనికి బస్సు..

            తిరుపతి – పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా…

            Read More

              ప్రజలకు ఆర్థిక స్థిరత్వమే కూటమి ప్రభుత్వ లక్ష్యం… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

              ప్రజలకు ఆర్థిక స్థిరత్వ కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యం • రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం• ఉపాధి హామీ పనులతో అన్నదాతల కళ్లలో వెలుగు చూడాలి• గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది• కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పటిష్టపరుస్తూ ముందుకు వెళ్తోంది• త్వరలో జిల్లాల్లో పర్యటనకు ప్రణాళికలు• కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులకు సొంత ట్రస్ట్ నుంచి రూ. 50 లక్షల నిధులు• కర్నూలు జిల్లా, పుడిచర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి…

              Read More

                ధాన్యం కొనుగోళ్లలో చారిత్రక మైలురాయి… మంత్రి నాదెండ్ల మనోహర్

                ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం 22వ తేదీ ఉదయం నాటికి రూ. 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ…

                Read More

                  దేవుడి సొమ్ము దుబారా చేయనివ్వను..

                  సంపాదన కోసం కాదు… సేవ కోసమే టీటీడీకి వచ్చా… శ్రీవారిపై భక్తీ… భక్తులకు నిస్వార్ధమైన సేవ… ఇదే నా లక్ష్యం… అద్భుతంగా మారనున్న అలిపిరి రూపురేఖలు 1600 కోట్ల టీటీడీ పనులకు బిల్లులు నిలిపివేత స్విమ్స్ కారణంగా టిటిడి కి ఏటా 200 కోట్ల నిధుల భారం… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అమలు చేస్తే సామాన్య భక్తుల కష్టాలు తీరినట్లే… సామాన్య భక్తులకు అనుగుణంగా వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్పులు… టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుబొల్లినేని…

                  Read More

                    కొల్లేరుకు రాజకీయం….వై యస్ ఆర్ నుంచి వైస్సార్సీపీ దాకా

                    …. కొల్లేరు: వైఎస్సార్ నుంచి వైసీపీ వరకూ• సమస్య జటిలం కావడానికి వారి రాజకీయాలే కారణం• కొల్లేరుపై ఆధారపడ్డవారి ఉపాధినీ… కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదేకొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006లో శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరులోని చెరువుల గట్లు పేల్చేసిన విధానం నుంచి…

                    Read More

                      ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి జనసేన

                      ప్రశ్నించే స్థాయి నుంచి సమస్యలు పరిష్కరించే స్థాయికి ఎదిగింది ‘జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో 11 ఏళ్లు ముగిశాయి. 12వ వసంతంలోకి అడుగుపెట్టాం. ఎన్నో అనుమానాలు… మరెన్నో అవమానాలు దాటుకొని దేశం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డాం. ప్రశ్నించే పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించే పార్టీగా ఎదిగింది. అసలు ఈ పార్టీ ఏంట్రా.? అనే స్థాయి నుంచి పార్టీ అంటే ఇదేరా అన్న స్థాయికి చేరుకున్నాం. ఈ విజయం వెనుక వెన్నెముకలా నిలబడింది జన…

                      Read More