బడ్జెట్కి ముందు దూసుకెళ్తున్న రైల్వే స్టాక్స్.. (NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com ) బడ్జెట్కు ముందు రైల్వే స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులు పెరగొచ్చనే అంచనాలతో రైల్వే స్టాక్స్ లాభాల్లో చేరాయి. 19.67 శాతం లాభంతో జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిగాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేర్లు 13.27 శాతం లాభాల్లో ఉన్నాయి. బీఈఎంఎల్ షేర్లు 10.81, రైట్స్ లిమిటెడ్ 4.74 శాతం,…
బీహార్ కు వరాల జల్లు
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు.. బడ్జెట్లో బిహార్పై వరాల జల్లు (NEW DELHI, FEBRUARY 1st, 2025 pvginox.com ) కేంద్రంలో ఎన్డీయే కూటమిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా బిహార్ పై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రానికి వార్షిక పద్దులో ప్రత్యేక స్థానం దక్కింది. బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. మఖానా…
స్టార్టప్ లకు గుడ్ న్యూస్
స్టార్టప్ లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రి : రుణాలు భారీగా పెంపు (NEW DELHI, FEBRUARY 1st, 2025 pvginox. com ) సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ఉటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు చేపడతామన్నారు. అన్ని ప్రభుత్వ స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తామన్నారు. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల…
వై కా పా నీచంగా ప్రవర్తిస్తోంది… మంత్రి అనిత ఫైర్
(మంగళగిరి, ఫిబ్రవరి 1,2025,pvginox.com) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనితగారు ఆడబిడ్డలపై అబాండాలేసి వీధిన పెడితే..కచ్చితంగా జైలులో పెడతాం : హోంమంత్రి వంగలపూడి అనిత ఆడపిల్లలనే కనికరం లేకుండా వైఎస్ఆర్సీపీ నీచంగా ప్రవర్తిస్తోంది ప్రభుత్వంపై బురదజల్లాలనే లక్ష్యంతో ఏ ఘటన జరిగినా రాజకీయం చేస్తోంది యువతి, మహిళల మర్యాద, గౌరవాలను వీధిన పెట్టేందుకు తెగిస్తోంది నిన్న శ్రీకాకుళం డిగ్రీ యువతి ఘటననే అందుకు నిదర్శనం అమ్మాయిపై భౌతిక దాడి కారణంగా స్పృహ…
బడ్జెట్ భేష్… మంత్రి సవిత
బడ్జెట్ భేష్ : మంత్రి సవిత (అమరావతి ఫిబ్రవరి 1,2025,pvginox.com ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి మంత్రి సవిత ప్రశంసలు కురించారు. బడ్జెట్ లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్రమోడికి, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల…
UNION BUDGET 2025 HIGHLIGHTS
Highlights of Union Budget 2025. (NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com) 🚀 Budget 2025 SummaryThe government’s focus in the budget is on development 📈…Global growth slightly affected due to global tensions 🌍⚡️…The budget emphasizes 10 key themes 🏗… More focus on the development of the poor 🏡, women 👩💼, and youth 👨🎓…Increased emphasis on rural development…
దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుషులోయ్..
గురజాడ అప్పారావు రాసిన పద్యంతో బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన నిర్మలా సీతారామన్ ( NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించి భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్సభలో ప్రతిపక్షాలు వాకౌట్…
జగన్ చేసిన అప్పులు… రాష్ట్ర అభివృద్ధికి తిప్పలు… అచ్చం నాయుడు, పల్లా శ్రీనివాస్
(అమరావతి, 31/1/2025,pvginox.com) టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… పొలిట్ బ్యూరో సమావేశంలో సుమారు నాలుగున్నర గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేనిఫెస్టో చదవడం, చదివించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చ జరిగింది. మేనిఫెస్టో అమలు మీద కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. టీడీపీ సభ్యత్వాలు విజయవంతంగా జరిగాయి. ఊహించని విధంగా మెంబర్షిప్ లు జరిగాయి. టీడీపీపై ప్రజలకు ఉన్న నమ్మకంతోటే ఎన్నికల్లో గెలగలిగాం. ఏపీలో సుమారు రాష్ట్రంతోపాటు అలాగే తెలంగాణలో,…
డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీవిరమణ… నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపిఎస్ గారు పదవి విరమణ… నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ (అమరావతి, 31/1/2025, pvginox.com) *మంగళగిరిలోని ఏపీఎస్పీ 6th బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపిఎస్ గారు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫేర్ వెల్ పరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు ఐపిఎస్ గారు మాట్లాడుతూ…
ఆరోపణలు అర్థ రహితం… దమ్ముంటే నిరూపించండి
రాజకీయ ఉనికి, పబ్లిసిటీ కోసమే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పై తప్పుడు ఆరోపణలుసీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండించిన టిడిపి ఎన్టీఆర్ జిల్లా నాయకులుబ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరికదమ్ము, ధైర్యం వుంటే చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ ( విజయవాడ, 31/1/2025,pvginox.com ): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ది పథంలోకి నడిపించేందుకు నిజాయితీగా, నిబద్దత, క్రమశిక్షణలతో నిరంతరం కృషి…