admin

    నేర నియంత్రణకు టెక్నాలజీ… డీజీపీ ద్వారకా తిరుమల రావు

    |(విజయనగరం, 28/1/2025,pvginox.com ) ||నేరాల నియంత్రణకు టెక్నాలజీని వినియోగిస్తున్నాం||– రాష్ట్ర డిజిపి సిహెచ్.ద్వారక తిరుమలరావు, ఐపిఎస్ ❇️ జిల్లా పోలీసుల పనితీరు భేష్ అన్న రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారక తిరుమలరావు, ఐపిఎస్ ❇️ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సంకల్ప రధం’తో చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ని అభినందించిన రాష్ట్ర డిజిపి రాష్ట్ర డిజిపి మరియు ఆర్టీసి ఎండి శ్రీ సిహెచ్. ద్వారక తిరుమల రావు, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయాన్నిజనవరి 28న…

    Read More

      అభివృద్ధి మా అజెండా… మంత్రి కందుల దుర్గేష్

      గుంటూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం రాష్ట్రంలో కీలకమైన గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం ఇంచార్జి మంత్రి గా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి (గుంటూరు, 28/1/2025,pvginox.com ) గుంటూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ లోని…

      Read More
      Odisha tourism showcasing temples, beaches, and cultural heritage

      Odisha Tourism: The Ultimate Guide to India’s Hidden Gem

      Nestled along the eastern coastline of India, Odisha is a captivating state where history, culture, and nature converge harmoniously. Known for its rich heritage, spiritual significance, and untouched beauty, Odisha tourism offers a plethora of experiences for travelers seeking adventure, serenity, and enlightenment. From the architectural marvel of the Konark Sun Temple to the serenity…

      Read More
      Sri Kukke Subrahmanya Temple

      Sri Kukke Subrahmanya Temple: A Sacred Pilgrimage in Karnataka

      Sri Kukke Subrahmanya Temple, locSri Kukke Subrahmanya Temple, situated in Karnataka’s scenic Subrahmanya village, is one of the most revered temples in South India. Dedicated to Lord Subrahmanya, the deity worshipped as the protector of serpents, this temple holds immense significance for devotees seeking spiritual blessings. Located amidst the lush greenery of the Western Ghats,…

      Read More

        జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టాడు.. అబ్దుల్ అజీజ్

        పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టిన పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరచడానికి తండ్రి కొడుకులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు….

        Read More

        పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి: గొల్ల నరసింహ యాదవ్, A రవినాయుడు

        అరాచక పాలకుల్లో వణుకు పుట్టించిన యువగళం రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జేజేలు పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు అభిమానులు, పీడిత ప్రజలకు దగ్గరగా… హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు తెలుగు సినీ దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం పొందినందుకు హృదయపూర్వక అభినందనలు ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూనే.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు బాలకృష్ణ సహాయం…

        Read More

        రాష్ట్రాభివృద్ధిలో లోకేశ్ చెరగని ముద్ర

        అమరావతి : టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందని, కేవలం ఏడు నెలల కాలంలో రూ.6.33 లక్షల కోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలిపారు. దీనివల్ల నాలుగు లక్షలకు మందికి పైగా ఉపాధి లభించే అవకాశముందని తెలిపారు. సోమవారం…

        Read More