జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టాడు.. అబ్దుల్ అజీజ్

    Spread the love

    Spread the love పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జగన్ రెడ్డి అంధకారంలోకి నెట్టిన పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరచడానికి తండ్రి కొడుకులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ…

    Read More
    Sacred Mahabaleshwar Temple in Gokarna

    Mahabaleshwar Temple: The Sacred Abode of Lord Shiva

    Spread the love

    Spread the loveMahabaleshwar Temple in Gokarna attracts thousands of pilgrims every year due to its deep spiritual significance and remarkable architecture. Dedicated to Lord Shiva, the temple holds the sacred Atmalinga, which devotees revere as one of Hinduism’s most powerful symbols of divinity. Its serene location in Karnataka’s coastal town of Gokarna, paired with its…

    Read More

    పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి: గొల్ల నరసింహ యాదవ్, A రవినాయుడు

    Spread the love

    Spread the loveఅరాచక పాలకుల్లో వణుకు పుట్టించిన యువగళం రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జేజేలు పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు అభిమానులు, పీడిత ప్రజలకు దగ్గరగా… హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు తెలుగు సినీ దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం పొందినందుకు హృదయపూర్వక అభినందనలు ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూనే.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు…

    Read More

    రాష్ట్రాభివృద్ధిలో లోకేశ్ చెరగని ముద్ర

    Spread the love

    Spread the loveఅమరావతి : టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందని, కేవలం ఏడు నెలల కాలంలో రూ.6.33 లక్షల కోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలిపారు. దీనివల్ల నాలుగు లక్షలకు మందికి పైగా ఉపాధి లభించే అవకాశముందని…

    Read More
    Scenic landscapes and cultural beauty of Assam tourism

    The Ultimate Guide to Assam Tourism: Explore Culture, Nature, and Adventure

    Spread the love

    Spread the loveAssam, the gateway to Northeast India, is a land of natural wonders, rich cultural heritage, and unparalleled beauty. Nestled amidst the mighty Brahmaputra River and lush green hills, Assam tourism promises an experience like no other. From iconic tea estates to breathtaking wildlife sanctuaries, and vibrant festivals to historical monuments, Assam has something…

    Read More

    2 నెలల్లో యూనిట్లు వంద శాతం గ్రౌండింగ్ చేయండి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

    Spread the love

    Spread the loveఅమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలను సకాలంలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు వంద శాతం గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల రిటైరయిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ స్థానంలో సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం…

    Read More

    వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి… ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం

    Spread the love

    Spread the love‘జనసేన పార్టీలో కొత్తగా చేరే వారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టి, ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు దిశా నిర్దేశం చేశారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరికి…

    Read More

      రూ. 1,217 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టు లు..ఎంఓయు లపై మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు

      Spread the love

      Spread the love రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ • రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకం చేసిన మంత్రి కందుల దుర్గేష్ • రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఇన్వెస్టర్లు .. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ • ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన…

      Read More

        ‘ప్రజలే ఫస్ట్ ‘ నినాదంతో పనిచేయాలి.. సీఎం చంద్రబాబు

        Spread the love

        Spread the love రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సీఎం సమీక్ష పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై రివ్యూ 10 అంశాలపై ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్రులు, దేవాయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరణ పింఛన్లు పంపిణీపై 90.20 శాతం…

        Read More