అందరికీ వైద్యం.. అదే లక్ష్యం… మంత్రి సత్యకుమార్..

    Spread the love

    Spread the loveశ్రీ సాయి ఎస్వి డయగ్నోస్టిక్స్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యమే లక్ష్యం మంత్రి సత్య కుమార్ యాదవ్ వైద్య రంగాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాం తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యమే లక్ష్యం అన్ని వైద్య పరీక్షలు ఒకే చోట అందాలన్నదే ముఖ్య ఉద్దేశం ఎస్వి డయాగ్నస్టిక్స్ అధినేత డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు(THIRUPATHI, FEBRUARY 4th, 2025,pvginox.com ) స్థానిక రెడ్డి అండ్…

    Read More

      రైతులకు ఆరోగ్య భీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం

      Spread the love

      Spread the loveరైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం (NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ…

      Read More

        Spread the love

        Spread the loveరూ.12 లక్షల వరకు ఇన్‌కమ్‌ ట్యాక్స్ లేదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య తరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్‌ ప్రకటించారు. దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు. కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌లు రూ.0-4…

        Read More

          రూ. 12 లక్షల వరకు ఇన్కమ్ టాక్స్ లేదు

          Spread the love

          Spread the loveరూ.12 లక్షల వరకు ఇన్‌కమ్‌ ట్యాక్స్ లేదు (NEW DELHI, FEBRUARY, 1st, 2025,pvginox.com ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య తరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్‌ ప్రకటించారు. దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు….

          Read More

            MSME లకు వరాలు

            Spread the love

            Spread the loveMSME లకు ఆర్థిక మంత్రి నిర్మల వరాలు.. (NEW DELHI, FEBRUARY1st, 2025,pvginox.com ) ఎంఎస్ఎంఈలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలిచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, MSMEల కిచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లకు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచినట్లు చెప్పారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు..

            Read More

              PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం

              Spread the love

              Spread the lovePM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం.. (NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com ) 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశ వ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్‌ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు, కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో…

              Read More

                Spread the love

                Spread the lovePM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం.. (NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com) 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశ వ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్‌ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు, కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక…

                Read More

                  రూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్

                  Spread the love

                  Spread the loveరూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్: నిర్మలా సీతారామన్.. (NEW DELHI, FEBRUARY1st, 2025,pvginox.com ) పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వెల్లడించారు. రూ. లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధి ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆపత్కాల పరిస్థితుల్లో పట్టణ ప్రజల బాగోగులను చూసుకునేందుకు వినియోగిస్తామన్నారు. ఈ నిధి ద్వారా పట్టణ జనాభాకు…

                  Read More

                    రైల్వే స్టాక్స్ దూకుడు ..

                    Spread the love

                    Spread the loveబడ్జెట్‌కి ముందు దూసుకెళ్తున్న రైల్వే స్టాక్స్.. (NEW DELHI, FEBRUARY 1st, 2025 pvginox.com ) బడ్జెట్‌కు ముందు రైల్వే స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. బడ్జెట్‌లో రైల్వేకు కేటాయింపులు పెరగొచ్చనే అంచనాలతో రైల్వే స్టాక్స్ లాభాల్లో చేరాయి. 19.67 శాతం లాభంతో జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిగాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేర్లు 13.27 శాతం లాభాల్లో ఉన్నాయి. బీఈఎంఎల్ షేర్లు 10.81, రైట్స్…

                    Read More

                      Spread the love

                      Spread the loveబడ్జెట్‌కి ముందు దూసుకెళ్తున్న రైల్వే స్టాక్స్.. (NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com ) బడ్జెట్‌కు ముందు రైల్వే స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. బడ్జెట్‌లో రైల్వేకు కేటాయింపులు పెరగొచ్చనే అంచనాలతో రైల్వే స్టాక్స్ లాభాల్లో చేరాయి. 19.67 శాతం లాభంతో జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిగాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేర్లు 13.27 శాతం లాభాల్లో ఉన్నాయి. బీఈఎంఎల్ షేర్లు 10.81, రైట్స్ లిమిటెడ్…

                      Read More