వై కా పా ది పాకిస్తాన్ టీమ్.. కూటమిది టీమ్ ఇండియా

    Spread the love

    Spread the love(AMARAVATHI = pvginox.com ) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసన సభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు మీడియా సమావేశం పాయింట్స్… • కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి…

    Read More

      వై సి పి ది పాకిస్థాన్ టీమ్… కూటమిది టీమ్ ఇండియా

      Spread the love

      Spread the loveఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసన సభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు మీడియా సమావేశం పాయింట్స్… • కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు…

      Read More

        వై కా పా గంజాయి పాలన… హోమ్ మంత్రి అనిత

        Spread the love

        Spread the loveతేదీ: 03-03-2025,అమరావతి. గత వైసీపీ పాలనలో ఏపీ గంజాయిమయం : హోంమంత్రి వంగలపూడి అనిత 11వేల ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించాం గంజాయి నిర్మూలనకోసమే ప్రత్యేక ‘ఈగల్’ విభాగం ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు 40,088 కేజీల గంజాయి, 564 వాహనాల స్వాధీనం గంజాయిపై 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం స్కూళ్లు,…

        Read More

          గోదావరి పుష్కరాలు

          Spread the love

          Spread the love03-03-2025అమరావతి. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు. -మహా కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు జరపాలనేది ముఖ్యమంత్రి ఆశయం— ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం తో ముందుకెళ్లాలని సూచన. — అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నిమ్మల ** పంచభూతాలలో ఒకటైన జలాన్ని కూడా దైవ స్వరూపంగా భావించే సంస్కృతి, ఆచారం మనది.** అలాంటి జల ప్రవాహాలకు నెలవైన పుణ్య నదులలో పుష్కర స్నానమాచరించడం పరమ…

          Read More

            సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

            Spread the love

            Spread the loveMar 03, 2025, మూడు రోజులపాటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనఏపీ సీఎం చంద్రబాబు మార్చి 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్​షాలతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, రాష్ట్ర అవసరాలపై వారితో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు 6వ తేదీ ఉదయం విశాఖకు వచ్చి మళ్ళీ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. సీఎం…

            Read More

              జి ఓ నంబర్ 5,6రద్దు, టాక్స్ తగ్గింపు…ఎంపీ కేశినేని, ఏపీఐఐసి చైర్మన్ మంతెన

              Spread the love

              Spread the love ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ తో ఏపీఐఐసీ ఛైర్మ‌న్ మంతెన, ఎంపి కేశినేని స‌మావేశంజి.వో నెంబ‌ర్ 5,6 ర‌ద్దు , ట్యాక్స్ త‌గ్గించేందుకు కృషి విజ‌య‌వాడ : ఆటోన‌గ‌ర్ లో నెల‌కొని వున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ మంద‌డుగు వేశారు. సోమ‌వారం ఉద‌యం త‌న కార్యాల‌యంలో ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ తో ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈస‌మావేశంలో జి.వో నెంబ‌ర్ 5,6 ర‌ద్దు అంశం, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, సెట్ బ్యాక్…

              Read More

                క్యాండిల్ ర్యాలీ

                Spread the love

                Spread the love పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ఆధ్వ‌ర్యంలో క్యాండిల్ ర్యాలీ వీరుల‌పాడు మండ‌లం : మార్చి 8వ తేదీ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పంచాయతీ ఛాంపియ‌న్స్ మహిళ‌ల‌తో క్యాండిల్ నిర్వ‌హించారు. సోమ‌వారం వీరుల‌పాడు మండ‌లంలోని బోడ‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ స‌మావేశం నిర్వ‌హించారు. అనంతరం మ‌హిళ‌లు ఆర్థిక స్వాలంబ‌న సాధించి సాధికార‌త దిశ‌గా అడుగువేయాల‌ని, ఇందుకోసం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందిస్తార‌ని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేట‌ర్స్ జివి న‌ర‌సింహారావు, సొంగా సంజ‌య్…

                Read More

                  పవన్ తో దొరబాబు భేటీ

                  Spread the love

                  Spread the loveరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సోమ‌వారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్‌తో చర్చించారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.

                  Read More

                    పర్యాటకానికి కొత్త వ్యూహం

                    Spread the love

                    Spread the love(MANGALAGIRI, FEBRUARY 13,2025,pvginox.com ) రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సరికొత్త వ్యూహం • సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటకాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచనలు.. స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తామన్న మంత్రి కందుల దుర్గేష్ • రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు • పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధి రేటు సాధన, యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు…

                    Read More

                      శ్రీకాళహస్తిలో ఘనంగా బిజెపి కార్యకర్తల సమావేశం

                      Spread the love

                      Spread the loveశ్రీకాళహస్తిలోని సరస్వతీ ఆడిటోరియం నందు నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. నూతనంగా తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సామంచి శ్రీనివాసులుని కోలా ఆనంద్ ఘనంగా దేవస్థాన శేషవస్ట్రం కప్పి, గజపూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్…

                      Read More