హిందూ ధర్మ పరిరక్షణకు కలిసి పనిచేద్దాం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

    Spread the love

    Spread the lovepvginox.com హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము • అంతా ఏకమైతే మార్పు కచ్చితంగా వస్తుంది• ధర్మ పరిరక్షణ కోసం మురుగన్ తోడుగా ముందుకు వెళ్దాం ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిగా, నిజాయతీగా జీవితాన్ని కొనసాగించే వారిని అమాయకులుగా భావించి దాడి చేస్తే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ…

    Read More

      దుస్టులను శిక్షించడం ధర్మం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

      Spread the love

      Spread the lovepvginox.com మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ప్రసంగంలో ముఖ్యాంశాలు… • ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మం• ఒక పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు? గుజరాత్ లేదా యూపీలో ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు… వారిది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివునిపై,…

      Read More

        మధురైలో డిప్యూటీ సీఎం పవన్ కు గ్రాండ్ వెల్కమ్

        Spread the love

        Spread the lovepvginox.com మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మధురై చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నంవమధురై విమానాశ్రయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో…

        Read More

          అభివృద్ధిలో దేశంలోనే నంబర్ ఒన్ దిశగా పిఠాపురం

          Spread the love

          Spread the love(pvginoxnews) ప్రగతి పథంలో పిఠాపురం నియోజక వర్గం• శ్రీ పవన్ కల్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు• పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం• విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి• పల్లె పండగ ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ• రైతులకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు• టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు• శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు•…

          Read More

            రూ. 500 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి.. ఎంపీ కేశినేని చిన్ని

            Spread the love

            Spread the love( 05-06-2025, విజయవాడ, pvginox ) (PALLA VENUGOPAL, 9866277029) విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ అభివృద్ధికి రూ.850 కోట్లు…నీతి ఆయోగ్ ఆమోదం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 4వ డివిజన్‌లో రూ.70 లక్షల వ్యయంతో ప‌లు రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాప‌న‌ శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ త్వరలో ఆటోనగర్‌కు నీళ్ళు అందిస్తామ‌న్న ఎమ్మెల్యే గద్దె విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ ను పిపిపి విధానంలో అభివృద్ది…

            Read More

              అంగన్వాడీల అభివృద్ధికి కృషి చేస్తా.. ఎంపీ కేశినేని చిన్ని

              Spread the love

              Spread the love (05-06-2025, విజయవాడ, pvginox ) (PALLA VENUGOPAL.. 9866277029) అంగ‌న్వాడీ సెంట‌ర్ల అభివృద్ద‌కి కృషి చేస్తాను : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అంగన్వాడి సెంటర్లకు పూర్వ వైభవం తీసుకురావడం కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి గుమ్మిడి సంద్యారాణి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ కార్యక్రమం రాష్ట్రం మొత్తంగా ఉన్న 55607 అంగన్వాడి సెంటర్లు మొదటి దశలో 11, 400 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్…

              Read More

                చెట్లతోనే మానవాళి మనుగడ…మంత్రి సవిత

                Spread the love

                Spread the loveచెట్లతోనే మానవాళి మనుగడ పోరంకి/కృష్ణా : చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని, హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం & వన మహోత్సవం సందర్భంగా గురువారం పోరంకిలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్బంగా…

                Read More

                  బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి..

                  Spread the love

                  Spread the love(విజయవాడ, జూన్, 05,2025, pvginox)సి. రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రెవిన్యూ కాలనీలో సి. రాఘవాచారి మీడియా అకాడమి కార్యాలయం లో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ వృత్తిలో ప్రమాణాలు మెరుగు పరచేందుకు తాను అత్యంత ప్రాధాన్యత యివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు….

                  Read More

                    చెట్టే మనిషికి ఆనవాళ్లు…సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్

                    Spread the love

                    Spread the love చెట్లే మనిషి ఆనవాళ్లు• వచ్చే ఏడాదికి అయిదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే లక్ష్యం• నల్లమల కోసం మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న శ్రీ అంకారావు జీవితం స్ఫూర్తిదాయకం• అడవుల పెంపకమే కాదు… కార్చిచ్చుల నివారణకు సదస్సులు• పర్యావరణంపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు•మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత•రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు•అనంతవరంలో నిర్వహించిన…

                    Read More

                      పర్యావరణ పరిరక్షణ.. అందరి బాధ్యత

                      Spread the love

                      Spread the love జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అతికారి కృష్ణ గారు ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం సిద్ధవటం గ్రామం నందు భారీ ఎత్తున చెట్లు నాటినారు ఈ యొక్క కార్యక్రమంలో అతికారి కృష్ణ గారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మనం అందించగల గొప్ప…

                      Read More