రూ. 500 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి.. ఎంపీ కేశినేని చిన్ని

    Spread the love

    Spread the love( 05-06-2025, విజయవాడ, pvginox ) (PALLA VENUGOPAL, 9866277029) విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ అభివృద్ధికి రూ.850 కోట్లు…నీతి ఆయోగ్ ఆమోదం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 4వ డివిజన్‌లో రూ.70 లక్షల వ్యయంతో ప‌లు రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాప‌న‌ శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ త్వరలో ఆటోనగర్‌కు నీళ్ళు అందిస్తామ‌న్న ఎమ్మెల్యే గద్దె విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ ను పిపిపి విధానంలో అభివృద్ది…

    Read More

      అంగన్వాడీల అభివృద్ధికి కృషి చేస్తా.. ఎంపీ కేశినేని చిన్ని

      Spread the love

      Spread the love (05-06-2025, విజయవాడ, pvginox ) (PALLA VENUGOPAL.. 9866277029) అంగ‌న్వాడీ సెంట‌ర్ల అభివృద్ద‌కి కృషి చేస్తాను : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అంగన్వాడి సెంటర్లకు పూర్వ వైభవం తీసుకురావడం కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి గుమ్మిడి సంద్యారాణి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ కార్యక్రమం రాష్ట్రం మొత్తంగా ఉన్న 55607 అంగన్వాడి సెంటర్లు మొదటి దశలో 11, 400 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్…

      Read More

        చెట్లతోనే మానవాళి మనుగడ…మంత్రి సవిత

        Spread the love

        Spread the loveచెట్లతోనే మానవాళి మనుగడ పోరంకి/కృష్ణా : చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని, హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం & వన మహోత్సవం సందర్భంగా గురువారం పోరంకిలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్బంగా…

        Read More

          బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి..

          Spread the love

          Spread the love(విజయవాడ, జూన్, 05,2025, pvginox)సి. రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రెవిన్యూ కాలనీలో సి. రాఘవాచారి మీడియా అకాడమి కార్యాలయం లో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ వృత్తిలో ప్రమాణాలు మెరుగు పరచేందుకు తాను అత్యంత ప్రాధాన్యత యివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు….

          Read More

            చెట్టే మనిషికి ఆనవాళ్లు…సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్

            Spread the love

            Spread the love చెట్లే మనిషి ఆనవాళ్లు• వచ్చే ఏడాదికి అయిదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే లక్ష్యం• నల్లమల కోసం మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న శ్రీ అంకారావు జీవితం స్ఫూర్తిదాయకం• అడవుల పెంపకమే కాదు… కార్చిచ్చుల నివారణకు సదస్సులు• పర్యావరణంపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు•మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత•రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు•అనంతవరంలో నిర్వహించిన…

            Read More

              పర్యావరణ పరిరక్షణ.. అందరి బాధ్యత

              Spread the love

              Spread the love జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అతికారి కృష్ణ గారు ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం సిద్ధవటం గ్రామం నందు భారీ ఎత్తున చెట్లు నాటినారు ఈ యొక్క కార్యక్రమంలో అతికారి కృష్ణ గారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మనం అందించగల గొప్ప…

              Read More

                ఆటలు సాగవు.. సీఎం చంద్రబాబు

                Spread the love

                Spread the love‘ఖబడ్దార్‌ నా దగ్గర ఎవరి ఆటలు సాగవు’ : చంద్రబాబు 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమన్న చంద్రబాబు* మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగుగడ్డపైనే పుడతానని వ్యాఖ్య కడపలో మహానాడు రెండోరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. మహానాడు తొలిరోజు పలు కీలక…

                Read More

                  జనసేనకు తిరుగులేదు… నూనె మల్లిఖార్జున యాదవ్

                  Spread the love

                  Spread the loveప్రతిష్టాత్మకంగా సభ్యత్వ పత్రాల పంపిణీ – జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పొందిన నాయకులు కార్యకర్తలకు పత్రాలను జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అందజేశారు. బుధవారం స్థానిక జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనసేన పార్టీ సభ్యత నమోదు రికార్డు స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు. టిడ్కో చైర్మన్…

                  Read More

                    పీఎం మోడి వీడియో కాన్ఫరెన్స్

                    Spread the love

                    Spread the love ప్రాజక్టుల పురోగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్పరెన్సు అమరావతి, మే 28: దేశంలోని పలు ప్రాజక్టుల పురోగతిని సమీక్షిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవార డిల్లీ నుండి వీడియో కాన్పరెన్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంశాలు, ఆయూష్మాన్ భారత్ హెల్త్ ఇన్ప్ట్రాస్ట్రక్చర్ మిషన్ కార్యక్రమం, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రగతి, రాజస్థాన్…

                    Read More

                      మహానాడు ఓ డ్రామా… జగన్ ఫైర్

                      Spread the love

                      Spread the love మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామాఆ కార్యక్రమంలో ఫోజులిస్తున్న చంద్రబాబు:జగన్ ఫైర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం.సమావేశంలో పాల్గొన్న ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్స్, వైస్‌ ఛైర్‌పర్సన్స్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు. ఇంక ఆయా…

                      Read More