సి ఆర్ డి ఏ కీలక నిర్ణయాలు

    Spread the love

    Spread the love సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద సీఆర్డీ అథారిటీ 47వ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు రాజ‌ధానిలో ఏడు సంస్థ‌ల‌కు భూముల కేటాయింపున‌కు సీఆర్డీ అథారిటీ ఆమోదం మంత్రివ‌ర్గ ఉప‌సంఘం తీసుకున్న నిర్ణ‌యాల‌కు అథారిటీ ఆమోదం E13,E15 రోడ్ల‌ను ఎన్ హెచ్ 16 కు అనుసంధానం చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ గెజిటెడ్,నాన్ గెజిటెడ్ అధికారుల భ‌వ‌నాల పెండింగ్ ప‌నుల పూర్తికి ఆమోదం తెలిపిన సీఆర్డీ అథారిటీ వాట‌ర్ ట్రీట్ మెంట్ ప్లాంట్,ఓవ‌ర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఆమోదం…

    Read More

      ప్రభుత్వ బడుల్లో ప్రతిభకు ప్రోత్సాహం.. హోమ్ మినిస్టర్ అనిత

      Spread the love

      Spread the love విద్యాకుసుమాలకు ‘ప్రశంసల’ పట్టాభిషేకం ‘పది’లో మెరిసిన విద్యార్థులకు హోంమంత్రి ఘన సన్మానం సృజన, నైపుణ్యంతోనే చిన్నారుల భవితకు వెలుగు మంత్రి నారా లోకేశ్ సంస్కరణలతో మరింత మెరుగ్గా విద్యావ్యవస్థ ప్రభుత్వ పాఠశాలల చిన్నారులను మరింత ప్రోత్సహించాలన్నదే ధ్యేయం నక్కపల్లి, మే 6: హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో విద్యాకుసుమాలకు ప్రశంసల పట్టాభిషేకం జరిగింది. ‘పది’ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులను ఆమె ఘనంగా సన్మానించింది. పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల…

      Read More

        విశ్వదాత…శ్రీనుబాబు

        Spread the love

        Spread the loveప్రతిష్టాత్మక “విశ్వదాత” అవార్డుకు గంట్ల ఎంపిక ఎలకుర్రులో ఈ నెల 8న ప్రధానం (విశాఖపట్నం, మే ౩., pvginox.com ) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మహాత్మాగాంధీకి అత్యంత ప్రీతి పాత్రులు,అమృతాంజనం, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక, విశ్వదాత బిరుదాంకితులు కి శే. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు పేరిట అయన జన్మస్థలం కృష్ణా జిల్లా పామర్రు మండలం ఎలకుర్రులోని”విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ “ప్రతి ఏటా ప్రధానం చేసే “విశ్వదాత ” అవార్డుని ఈ ఏడాది జర్నలిజం, సామాజిక…

        Read More

          అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

          Spread the love

          Spread the love అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుంది• జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది• అమరావతి రైతులు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశారు ‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులుపడ్డారు. లాఠీ దెబ్బలు తిన్నారు. చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో మహిళా రైతులు చేసిన పోరాటం మరిచిపోలేనిది. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని ఆనాడు చెప్పాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ…

          Read More

            GOVERNER ABDUL NAZEER WELCOME….PM MODI

            Spread the love

            Spread the loveGovernor of Andhra Pradesh Sri S. Abdul Nazeer along with Chief Minister Sri N. Chandrababu Naidu welcomed Sri Narendra Modi ji, Hon’ble Prime Minister of India, on his arrival to restart the Amaravati capital city construction works at Velagapudi on Friday. Governor Sri Abdul Nazeer participated in the programme of launching of works…

            Read More

              GUJARAT, MAHARASTRA FORMATION DAY AT RAJBHAVAN

              Spread the love

              Spread the loveGujarat and Maharashtra Formation Day celebrated at Raj BhavanVijayawada, May 2: Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer has participated as Chief Guest at the Gujarat and Maharashtra Formation Day celebrations held in Durbar Hall at Raj Bhavan here on Friday, under ‘Ek Bharat Shresth Bharat’ programme.Speaking on the occasion, Governor Sri…

              Read More

                నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ కు దిమ్మ తిరుగుతుంది.. మంత్రి లోకేష్

                Spread the love

                Spread the love చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపాలని చూశారు ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు ఇక మనకు తిరుగులేదు…అమరావతి అన్ స్టాపబుల్! ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతికోరికను మోడీజీ తీరుస్తున్నారు కులగణనతో వెనుకబడిన వర్గాల దశాబ్ధాల కల సాకారం నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయం అమరావతి రీస్టార్ట్ సభలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ అమరావతి: రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబు గారిపై…

                Read More

                  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

                  Spread the love

                  Spread the love వేసవి నీటి ఎద్దడి సవాళ్లను ప్రణాళికాబద్దంగా అధిగమిద్దాం• నీటి కొరత ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయండి•తాగు నీటి సరఫరాపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలి• గ్రామ స్థాయిలో నీటి ప్రణాళికలను సిద్ధం చేయాలి• నీటి సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి• ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో ఎదురయ్యే తాగు నీటి సరఫరా సవాళ్లను ఎదుర్కొనేందుకు…

                  Read More

                    కూలీలు కాదు… శ్రామికులు….డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

                    Spread the love

                    Spread the love రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచింది• ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది• ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల మందికి సొంత ఊళ్లలోనే ఉపాధి• నీటి సంక్షోభ నివారణకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తాం• శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్ నిధులే ప్రాణంపోశాయి• మద్యం అమ్మకాల్లో గత పాలకులు రూ. 3200 కోట్లు నొక్కేశారు• సారాయి సాణువుల మీద కోట్లు కూడబెట్టారు•…

                    Read More

                      జనసైనికులు, వీరమహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస …. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

                      Spread the love

                      Spread the loveజన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘జన సైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీకి ప్రేరణ. వారి ఆకాంక్షలు, అభిమానమే పార్టీకి ఇంధనం. వారి నమ్మకం సమాజహితమే పార్టీకి ఆస్తి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీపవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రాంతాలు, మతాలు, కులాలు, సంస్కృతులను దాటి భిన్నమైన వాతావరణంలో పెరిగిన ఓ సమూహం తాలూక బలమైన ఆశయానికి…

                      Read More