అమరావతిని నాశనం చేశారు… మంత్రి నాదెండ్ల మనోహర్

    Spread the love

    Spread the loveమీడియాకు సమాచారం: ప్రజా రాజధానికి మళ్లీ ఊపిరి పోద్దాం అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని…

    Read More

      పాకిస్థాన్ వెళ్లిపోండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

      Spread the love

      Spread the loveపాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి ‘పహల్గాంలో ఉగ్రవాదుల దాడి దేశ సమగ్రత మీద జరిగిన దాడి. కశ్మీర్ లో పేలిన తూటా ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయ’ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడి చంపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. హిందువా..? ముస్లింవా..? అని అడిగి కిరాతంగా తూటాలు దించిన ఉగ్రవాదులపై కనికరం…

      Read More

        ప్రజా రాజధానికి ఊపిరి పోద్దాం.. మంత్రి నాదెండ్ల మనోహర్

        Spread the love

        Spread the love ప్రజా రాజధానికి మళ్లీ ఊపిరి పోద్దాం అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని నిర్మాణ…

        Read More

          ప్రజా రాజధానికి ఊపిరి పోద్దాం.. మంత్రి నాదెండ్ల మనోహర్

          Spread the love

          Spread the love ప్రజా రాజధానికి మళ్లీ ఊపిరి పోద్దాం అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని నిర్మాణ…

          Read More

            ఉగ్రవాదం నశించాలి.. మంత్రి నాదెండ్ల మనోహర్

            Spread the love

            Spread the loveపహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఉదయం విజయవాడలో మానవ హారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. పార్టీ నేతలు శ్రీ సామినేని ఉదయ భాను,…

            Read More

              మీరొచ్చారు… మా సమస్యలు తీరాయి.. డిప్యూటీ సీఎం పవన్ తో పిఠాపురం ప్రజలు

              Spread the love

              Spread the love మీరొచ్చాక మా సమస్యలు తీరాయి• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపిన పిఠాపురం ప్రజలు• ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలు, సమస్యలు తెలుసుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘మీరొచ్చాక మా సమస్యలు తీరాయి సర్.. ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు.. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. కాస్త ఎక్కువ సమయం నీరిస్తే మా నీటి కష్టాలు తీరినట్టే..’ రాష్ట్ర…

              Read More

                Spread the love

                Spread the love షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు భూకేటాయింపులపై సమగ్ర విచారణ చేయండి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణం నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ మేరకు పీసీసీఎఫ్ కు ఆదేశాలిస్తూ విచారణ చేసి సత్వరమే నివేదిక ఇవ్వాలన్నారు. షిరిడీ సాయి కంపెనీకి…

                Read More

                  పెహల్గం దాడిని ఖండిస్తూ జనసేన భారీ ర్యాలీ

                  Spread the love

                  Spread the loveపెహల్గాం ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజక వర్గంలో సర్పవరం కూడలిలో మానవ హారం నిర్వహించారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు

                  Read More

                    పవన్కళ్యాణ్ తో తమిళనాడు రాధాకృష్ణన్ భేటీ

                    Spread the love

                    Spread the love రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారినితమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు శ్రీ కె.ఎస్.రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాష సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలు చర్చకు వచ్చాయి. పర్యావరణపరమైన విషయాల్లో, రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను శ్రీ రాధాకృష్ణన్…

                    Read More

                      పిఠాపురంలో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

                      Spread the love

                      Spread the love సంక్షేమం… అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం• కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుంది.. ప్రజలకు ఉపయోగపడుతుంది• అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో,…

                      Read More