క్యాండిల్ ర్యాలీ

    Spread the love

    Spread the love పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ఆధ్వ‌ర్యంలో క్యాండిల్ ర్యాలీ వీరుల‌పాడు మండ‌లం : మార్చి 8వ తేదీ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పంచాయతీ ఛాంపియ‌న్స్ మహిళ‌ల‌తో క్యాండిల్ నిర్వ‌హించారు. సోమ‌వారం వీరుల‌పాడు మండ‌లంలోని బోడ‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ స‌మావేశం నిర్వ‌హించారు. అనంతరం మ‌హిళ‌లు ఆర్థిక స్వాలంబ‌న సాధించి సాధికార‌త దిశ‌గా అడుగువేయాల‌ని, ఇందుకోసం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందిస్తార‌ని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేట‌ర్స్ జివి న‌ర‌సింహారావు, సొంగా సంజ‌య్…

    Read More

      పవన్ తో దొరబాబు భేటీ

      Spread the love

      Spread the loveరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సోమ‌వారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్‌తో చర్చించారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.

      Read More

        పర్యాటకానికి కొత్త వ్యూహం

        Spread the love

        Spread the love(MANGALAGIRI, FEBRUARY 13,2025,pvginox.com ) రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సరికొత్త వ్యూహం • సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటకాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచనలు.. స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తామన్న మంత్రి కందుల దుర్గేష్ • రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు • పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధి రేటు సాధన, యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు…

        Read More

          శ్రీకాళహస్తిలో ఘనంగా బిజెపి కార్యకర్తల సమావేశం

          Spread the love

          Spread the loveశ్రీకాళహస్తిలోని సరస్వతీ ఆడిటోరియం నందు నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. నూతనంగా తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సామంచి శ్రీనివాసులుని కోలా ఆనంద్ ఘనంగా దేవస్థాన శేషవస్ట్రం కప్పి, గజపూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్…

          Read More

            దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

            Spread the love

            Spread the loveదక్షిణ భారతదేశ ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చొట్టనిక్కరలోని శ్రీ అగస్త్య మహార్షి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి తో పాటు ఆయన తనయుడు శ్రీ అకిరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ ఆనంద్ సాయి ఉన్నారు. అగస్త్య ఆలయం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు డాక్టర్ యోగిదాస్,…

            Read More

              అందరికీ వైద్యం.. అదే లక్ష్యం… మంత్రి సత్యకుమార్..

              Spread the love

              Spread the loveశ్రీ సాయి ఎస్వి డయగ్నోస్టిక్స్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యమే లక్ష్యం మంత్రి సత్య కుమార్ యాదవ్ వైద్య రంగాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాం తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యమే లక్ష్యం అన్ని వైద్య పరీక్షలు ఒకే చోట అందాలన్నదే ముఖ్య ఉద్దేశం ఎస్వి డయాగ్నస్టిక్స్ అధినేత డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు(THIRUPATHI, FEBRUARY 4th, 2025,pvginox.com ) స్థానిక రెడ్డి అండ్…

              Read More

                రైతులకు ఆరోగ్య భీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం

                Spread the love

                Spread the loveరైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం (NEW DELHI, FEBRUARY 1st, 2025,pvginox.com ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ…

                Read More

                  Spread the love

                  Spread the loveరూ.12 లక్షల వరకు ఇన్‌కమ్‌ ట్యాక్స్ లేదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య తరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్‌ ప్రకటించారు. దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు. కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌లు రూ.0-4…

                  Read More

                    రూ. 12 లక్షల వరకు ఇన్కమ్ టాక్స్ లేదు

                    Spread the love

                    Spread the loveరూ.12 లక్షల వరకు ఇన్‌కమ్‌ ట్యాక్స్ లేదు (NEW DELHI, FEBRUARY, 1st, 2025,pvginox.com ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య తరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్‌ ప్రకటించారు. దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు….

                    Read More

                      MSME లకు వరాలు

                      Spread the love

                      Spread the loveMSME లకు ఆర్థిక మంత్రి నిర్మల వరాలు.. (NEW DELHI, FEBRUARY1st, 2025,pvginox.com ) ఎంఎస్ఎంఈలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలిచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, MSMEల కిచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లకు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచినట్లు చెప్పారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు..

                      Read More